అమరావతి: మాజీ హోంమంత్రి సుచరిత డ్రైవర్గా పనిచేస్తున్న చెన్నకేశవులు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరులోని బ్రాడీపేట 4వ లైనులో ఉన్న తన గదిలో సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న ఎస్పీ అరీఫ్ హఫీజ్.. ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చెన్నకేశవులు ఆత్మహత్య ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. చెన్నకేశవులు ఆత్మహత్యకు
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/2SJOoKu
https://ift.tt/w3LHYBs
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment