తెలుగు రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి కానుకంగా వందేభారత్ వచ్చేసింది. నేడు ప్రధాని మోదీ వర్చ్యువల్ విధానం ప్రారంభించినా.. రేపటి నుంచి పూర్తి స్థాయిలో ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని 10వ నెంబర్ ప్లాట్ఫారం (బోయిగూడ వైపు)పై ఈ రైలు ప్రారంభోత్సవానికి నిర్ణయించారు. ఈ రైలు రేపటి నుంచి ఇక వారంలో ఆరు రోజుల పాటుగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/KYqRtbf
https://ift.tt/lj4qkdn

No comments:
Post a Comment