Friday, 27 January 2023

బెంగళూరుకు చంద్రబాబు - జూ ఎన్టీఆర్ : తారకరత్నకు లోకేశ్ పరామర్శ..!!

నందమూరి తారక రత్నను పరామర్శించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు బెంగుళూరు వెళ్లనున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా బెంగుళూరు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. టీటీపీ నేత నారా లోకేశ్ పరామర్శించారు. లోకేశ్ పాదయాత్ర కోసం కుప్పుంకు వచ్చిన తారకరత్న..ఆకస్మికంగా అపస్మార స్థితిలోకి వెళ్లారు. ఆయన్ను వెంటనే కుప్పంలోని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లకగా గుండెపోటుకు గురైనట్లు నిర్ధారించారు. వెంటనే పీఈఎస్ ఆస్పత్రికి

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/H8IbQCT
https://ift.tt/m734bNA

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour