Wednesday, 11 January 2023

తల్లిన తిట్టినోళ్లతో తమ్ముడు రాజీపడితే.. చిరు కామెంట్స్ పై అంబటి షాకింగ్ ట్వీట్..

ఏపీ రాజకీయాలతో నాకేం పనంటూ మెగాస్టార్ చిరంజీవి తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. చిరంజీవి వ్యాఖ్యల్ని ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుంటూ రియాక్ట్ అవుతున్నారు. ఇదే క్రమంలో వైసీపీ నేతలు, మంత్రులు కూడా ఒక్కొక్కరుగా చిరు అనూహ్య వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. తన తాజా చిత్రం వాల్తేరు వీరయ్య విడుదల నేపథ్యంలో ఓ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/2vj1aKO
https://ift.tt/Z2cC5Vs

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour