Saturday, 28 January 2023

చంద్రబాబుకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఆహ్వానం : రేపు కీలక ఘట్టం..!?

ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే టీడీపీ - జనసేన పొత్తు ప్రకటన లాంఛనంగా కనిపిస్తోంది. బీజేపీ తమకు టీడీపీ-వైసీపీతో పొత్తులు ఉండవని తేల్చి చెప్పింది. తెలంగాణలో బీజేపీతో పొత్తు దిశగా టీడీపీ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇదే సమయంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీజేపీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్దిగా

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/pehvn5K
https://ift.tt/8nHhQm1

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour