Monday, 16 January 2023

ఆ రాష్ట్రంలో మాస్కులు తప్పనిసరి చేసిన ప్రభుత్వం

తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో అన్ని బహిరంగ ప్రదేశాల్లో మాస్కులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరిగే ప్రమాదం ఉన్నందన మార్గదర్శకాలు జారీ చేశారు. అన్ని బహిరంగ ప్రదేశాలు, కార్యాలయాలు, సమావేశాలలో ప్రజలకు మాస్క్‌లు తప్పనిసరి చేశారు. కోవిడ్ ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా సామాజిక దూరాన్ని

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/afsSprW
https://ift.tt/RYdm3Qw

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour