ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అదనపు న్యాయమూర్తుల నియమకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసారు. వీరి నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం ఆ సంఖ్య 30గా ఉంది. ప్రతాప వెంకట జ్యోతిర్మయు, వి.గోపాలకృష్ణారావుకు అదనపు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dYiWxzw
https://ift.tt/S3Piylf
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment