Tuesday, 24 January 2023

ఏపీ హైకోర్టుకు ఇద్దరు న్యాయమూర్తుల నియామకం..!!

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కొత్తగా ఇద్దరు అదనపు న్యాయమూర్తుల నియమకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసారు. వీరి నియామకానికి సంబంధించి కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం ఆ సంఖ్య 30గా ఉంది. ప్రతాప వెంకట జ్యోతిర్మయు, వి.గోపాలకృష్ణారావుకు అదనపు న్యాయమూర్తులుగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు కొలీజియం

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/dYiWxzw
https://ift.tt/S3Piylf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour