వాషింగ్టన్: మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ-అమెరికన్ రాజకీయ నాయకురాలిగా అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. బుధవారం ఆమె లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె భగవద్గీతపై చేయి వేసి ప్రమాణం చేసి బాధ్యతలు స్వీకరించారు. కాగా, అరుణా మిల్లర్ మేరీల్యాండ్ రాష్ట్రానికి 10వ లెఫ్టినెంట్ గవర్నర్. ఆమె 2010 నుంచి 2018 వరకు మేరీల్యాండ్
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/4FA8hlq
https://ift.tt/b87ZgDE
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment