ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు కావస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఈ నాలుగేళ్లలో ఏమీ రాబట్టుకోలేకపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కేంద్రానికి బేషరతుగా మద్దతిస్తున్నా ఏపీని మాత్రం బీజేపీ కరుణించడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి తరుణంలో వైఎస్ జగన్ సర్కార్ కు భారీ ఊరటనిస్తూ కేంద్రం సంక్రాంతి కానుకగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/D0WEcpm
https://ift.tt/zmMhWZV
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment