Sunday, 1 January 2023

ముక్కోటి వైభోగం- తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారం: దర్శనం టోకెన్ల జారీ కొనసాగింపు..!!

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనం ఆరంభమైంది. భక్త జనం పోటెత్తారు. శ్రీవారికి నిర్వహించే కౌంకర్యాలు పూర్తయ్యాక అర్ద్రరాత్రి 12.05 గంటలలకు ఉత్తర ద్వారా దర్శనాలు ప్రారంభించారు. ముందుగా వివిధ హోదాల్లో ప్రముఖులకు అవకాశం కల్పించారు. వీఐపీల దర్శనం పూర్తయిన తరువాత ప్రస్తుతం సాధారణ భక్తుల దర్శనాలు కొనసాగుతున్నాయి. శ్రీవాణి ద్వారా టోకెన్టు పొందన భక్తులను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Gnv3Fmx
https://ift.tt/0sHJBk9

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour