ఇద్దరూ అధికార పార్టీ నేతలే. ఇద్దరి మధ్య మొదలైన మాటల తీవ్రత దూషణలు..సవాళ్ల వరకు వెళ్లింది. వైసీపీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్.. సామినేని ఉదయభాను మధ్య తీవ్ర స్థాయిలో వాగ్యుద్ధం చోటు చసుకుంది. నువ్వెంత అంటే నువ్వెంత.. దమ్ముంటే నా నియోజకవర్గంలో అడుగు పెట్టు అంటూ పరస్పరం సవాళ్లు చేసుకున్నారు. పార్టీలు మారటం..నున్వు పోటుగాడివా అంటూ ఇలా..
from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/k6UKG7Q
https://ift.tt/w3LHYBs
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment