తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఎదురైన పరాజయాన్ని ఆయన లెక్కచేయడంలేదని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు. వరుసగా జిల్లాల పర్యటనలతో దూసుకువెళుతున్న చంద్రబాబుకు చెక్ పెట్టాలంటే ఒకటే మార్గమని ముఖ్యమంత్రి జగన్ యోచిస్తున్నారు. అదేమిటంటే.. ముందస్తు ఎన్నికలు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/i0zBFTI
https://ift.tt/0sHJBk9
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment