Friday, 6 January 2023

45మంది ప్రాణాలు కాపాడి మృత్యు ఒడికి చేరిన బస్సు డ్రైవర్.. కన్నీరు పెట్టిన ప్రయాణీకులు!!

ప్రాణాలు పోతున్నా బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడటానికి ఓ బస్సు డ్రైవర్ చేసిన పని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఒక టూరిస్ట్ బస్సు కు చెందిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కాపాడడానికి చేసిన పని అతడిని, బస్సులో ప్రయాణికుల పాలిట దేవుడిని చేసింది. 45 మంది ప్రయాణికులను కాపాడి, తాను ప్రాణాలు కోల్పోయిన బస్సు డ్రైవర్ బస్సులోని ప్రయాణికులు అందరినీ కంట తడి పెట్టించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MbavPTk
https://ift.tt/1FStcE3

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour