ప్రాణాలు పోతున్నా బస్సులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడటానికి ఓ బస్సు డ్రైవర్ చేసిన పని ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఒక టూరిస్ట్ బస్సు కు చెందిన బస్సు డ్రైవర్ ప్రయాణికులను కాపాడడానికి చేసిన పని అతడిని, బస్సులో ప్రయాణికుల పాలిట దేవుడిని చేసింది. 45 మంది ప్రయాణికులను కాపాడి, తాను ప్రాణాలు కోల్పోయిన బస్సు డ్రైవర్ బస్సులోని ప్రయాణికులు అందరినీ కంట తడి పెట్టించారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/MbavPTk
https://ift.tt/1FStcE3
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment