Sunday, 8 January 2023

40 ఏళ్ల కిందట సంచలన మంత్రివర్గం ఇదే!!

ఆరు పదుల వయసులో పార్టీని ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు ఉక్కు మహిళా పేరుగాంచిన ఇందిరాగాంధీని గుక్క తిప్పుకోనివ్వకుండా అఖండ మెజారిటీ సాధించారు. టీడీపీ ఆవిర్భవించేవరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెత్తందారీ రాజకీయాలు కొనసాగుతుండేవి. అంతేకాకుండా భూస్వాములు, మోతుబరీలు కొన్ని సామాజికవర్గాల చేతుల్లోనే రాజకీయం ఉండేది. వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యత లభించేదికాదు. బంధుప్రీతిని, అవినీతితోపాటు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wq01ixK
https://ift.tt/vdjFYI9

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour