Sunday, 29 January 2023

అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత భారత్, ఫైనల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి గొంగడి త్రిష

అండర్ 19 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కేవలం 14 ఓవర్లలోనే ఇంగ్లాండ్ నిర్దేశించిన  స్వల్ప లక్ష్యాన్ని భారత్ చేరుకుంది. భారత్ ఓపెనర్లుగా దిగిన షెఫాలి వర్మ, శ్వేత సెహ్రావత్‌లు బ్యాటింగ్‌కి దిగిన

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/hkyT3Yu
https://ift.tt/bwPr4BF

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour