Tuesday, 31 January 2023

అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్ని ప్రమాదం: నలుగురు చిన్నారులతో సహా 14 మంది మృతి

రాంచీ: జార్ఖండ్ రాష్ట్రంలో మంగళవారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ధన్‌బాద్‌లోని ఆశీర్వాద్ అపార్ట్‌మెంట్‌లో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో నలుగురు చిన్నారులు, నలుగురు మహిళలు కూడా ఉన్నారు. కాగా, అపార్ట్‌మెంట్‌లో మొత్తం 400 మంది ఉన్నట్లు సమాచారం. మొత్తం 13 అంతస్తులు ఉన్న ఈ

from Telugu News Online| National news| State news| Telugu Sports News| - Oneindia Telugu https://ift.tt/8PqjsJM
https://ift.tt/4eWEmS7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour