Wednesday, 28 December 2022

PM Modi : కందుకూరు ఘటనపై మోడీ దిగ్భ్రాంతి -2 లక్షల PMNRF సాయం-ఏమన్నారంటే ?

నెల్లూరు జిల్లా కందుకూరులో నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షో సందర్భంగా తొక్కిసలాట చోటు చేసుకుని 8 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనిపై ఇప్పటికే పలువురు ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రధాని మోడీ కూడా దీనిపై స్పందించారు. కందుకూరులో జరిగిన తొక్కిసలాటలో 8 మంది అక్కడికక్కడే చనిపోయిన ఘటనపై స్పందించిన

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ep6zXLS
https://ift.tt/SybdzLr

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour