Wednesday, 28 December 2022

Car bomb: ఎక్కడో డొంక కెలికితే ఎక్కడో బయటకు వస్తోంది, దేవాలయాలు టార్గెట్ ?

చెన్నై/కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన కారు బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) బుధవారం మరో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసింది. అరెస్టయిన నిందితులు షేక్ హిదాయతుల్లా, సనోఫర్ అలీ. కోయంబత్తూరు బాంబు పేలుళ్ల కేసులో ఇప్పటి వరకు మొత్తం తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేశారు. నిందితులు గత ఫిబ్రవరి 2022లో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/3UuBGxz
https://ift.tt/SybdzLr

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour