Tuesday, 20 December 2022

ఉచితాలు సరికాదు -తనతో సహా మాజీ సీజేఐకు పదవుల వెనుక : వెంకయ్య నాయుడు..!!

మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కీలక వ్యాఖ్యలు చేసారు. ఉచితాలు సైన మరోసారి తన అభిప్రాయం స్పష్టం చేసారు. ఉచితాలు ఇవ్వడం సరికాదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాలు సంపద పెంచేందుకు ప్రయత్నాలు చేయాలన్నారు. మాతృభాషకు సంబంధించి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. విశాఖ పర్యటనలో భాగంగా వెంకయ్యనాయుడు ఈ అంశాలపైన స్పందించారు. విద్యార్థులు క్రమశిక్షణ తో, కష్టపడే

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/pAx29fJ
https://ift.tt/JEj9OZK

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour