Thursday, 15 December 2022

అక్కినేని నాగార్జునకు రైతుబంధు డబ్బులు అవసరమా? వాళ్ళ సంగతేంటి? రిటైర్డ్ ఐఏఎస్ సంచలనం!!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న రైతు బంధు పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన రైతు బంధు పథకం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని బీఆర్ఎస్ పార్టీ నేతలు, మంత్రులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నారు. కానీ రైతు బంధు పథకంలో ధనవంతులకు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VvwKr6Q
https://ift.tt/ajM0f5p

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour