Thursday, 8 December 2022

బీఆర్ఎస్ నాదే..: ఎన్నికల సంఘానికి వరంగల్ వ్యక్తి లేఖతో ట్విస్ట్

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా గుర్తిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి లేఖ వచ్చిన రోజే మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. బీఆర్ఎస్ పేరుతో తాను పార్టీని ప్రారంభిచానని వరంగల్ జిల్లాకు చెందని ఓ వ్యక్తి చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా ఆమోదించవద్దంటూ వరంగల్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/mA0OhIt
https://ift.tt/Mx7C5cd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour