ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా అలజడి రేగుతోంది . కరోనా వైరస్ కొత్త వేరియంట్ బిఎఫ్ 7 కలకలం రేపుతున్న క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం కరోనా జాగ్రత్తలు పాటించాలని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో కేంద్రం సూచనలతో అప్రమత్తమైన ఏపీ ఆరోగ్యశాఖ ముందస్తుగా ఏర్పాట్లను చేపడుతోంది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZJDEYze
https://ift.tt/m6hfYQn

No comments:
Post a Comment