Thursday, 22 December 2022

కరోనా ఆందోళనతో ఏపీ ప్రభుత్వం హై అలెర్ట్; మంత్రి విడదల రజిని కీలక ఆదేశాలు!!

ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కరోనా అలజడి రేగుతోంది . కరోనా వైరస్ కొత్త వేరియంట్ బిఎఫ్ 7 కలకలం రేపుతున్న క్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయి. ఇప్పటికే కేంద్రం కరోనా జాగ్రత్తలు పాటించాలని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. దీంతో కేంద్రం సూచనలతో అప్రమత్తమైన ఏపీ ఆరోగ్యశాఖ ముందస్తుగా ఏర్పాట్లను చేపడుతోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ZJDEYze
https://ift.tt/m6hfYQn

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour