Sunday, 18 December 2022

నేడు ఈడీ ముందుకు పైలట్ రోహిత్ రెడ్డి.. ఆ ఆస్తుల వివరాలతో; అందరిలో ఉత్కంఠ!!

తెలంగాణ రాష్ట్రంలో పైలట్ రోహిత్ రెడ్డికి, బిజెపి నేతలకు మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడి నోటీసులు వచ్చిన క్రమంలో తెలంగాణలో మొదలైన రగడ చిలికి చిలికి గాలివానగా మారుతోంది. తన బ్యాంకు ఖాతాల వివరాలతో ఈడీ విచారణకు హాజరుకావాలని పైలెట్ రోహిత్ రెడ్డి కి ఎన్ ఫోర్స్ మెంట్

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NV6Ogkt
https://ift.tt/gjx5ocQ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour