Tuesday, 13 December 2022

కేసీఆర్ దత్తత గ్రామాన్నే ఉద్ధరించే దిక్కులేదు.. బీఆర్ఎస్ తో దేశాన్నే మారుస్తారా?

దేశంలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి, తమ పార్టీ జాతీయ విధానాన్ని ప్రకటించి, జాతీయ రాజకీయాలను చేయాలని భావిస్తున్న సీఎం కేసీఆర్ ను బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి టార్గెట్ చేశారు. సీఎం కెసిఆర్ దత్తత తీసుకున్న ఊరిని ఉద్ధరించే దిక్కులేదు కానీ భారతదేశాన్ని నడిపిస్తాం అంటూ బీఆర్ఎస్ పేరిట బీరాలు పలకడం విడ్డూరంగా ఉందని విజయశాంతి కెసిఆర్ పై విమర్శలు గుప్పించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/wre37Wd
https://ift.tt/e8opm0n

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour