పైలట్ రోహిత్ రెడ్డి కి చెందిన ఫామ్ హౌస్ లో గులాబీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిట్ దర్యాప్తుకు విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం, సిట్ దర్యాప్తు లో కీలక ముందడుగు వేయలేకపోయింది. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YOhUxQm
https://ift.tt/arEWx8w

No comments:
Post a Comment