Sunday, 25 December 2022

ఈడీ చేతికి ఎమ్మెల్యేల ఎర కేసు.. టెన్షన్ పడుతున్న పైలట్ రోహిత్ రెడ్డి.. ఎందుకంటే!!

పైలట్ రోహిత్ రెడ్డి కి చెందిన ఫామ్ హౌస్ లో గులాబీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ఆసక్తికర మలుపులు తిరుగుతుంది. ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సిట్ దర్యాప్తుకు విచారణకు ఆదేశించిన తెలంగాణ ప్రభుత్వం, సిట్ దర్యాప్తు లో కీలక ముందడుగు వేయలేకపోయింది. కానీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/YOhUxQm
https://ift.tt/arEWx8w

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour