హైదరాబాద్: తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపిస్తామన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. తెలంగాణ నిధులను పెట్టుబడులుగా పెట్టి లిక్కర్ దందాను కేసీఆర్ కూతురు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ అబద్దాలు మాట్లాడుతూ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా నిర్మల్లోని శివాజీ చౌక్లో ప్రజలనుద్దేశించి
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/4W5gZpK
https://ift.tt/oGiExMm

No comments:
Post a Comment