Thursday, 8 December 2022

తీవ్ర తుఫానుగా మాండూస్ - ఈ జిల్లాలపైనే తీవ్ర ప్రభావం..!!

ఆగ్నేయ బంగాళాఖాతంలో మాండూస్ తీవ్ర తుఫానుగా కొనసాగుతోంది. తుఫాను తీవ్రత పైన ఐఎండీ అధికారులు ప్రభుత్వానికి తాజా సమాచారం అందించారు. గడిచిన 6 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా గంటకు 12కి.మీ వేగంతో తుఫాన్ కదులుతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతానికి జఫ్నా(శ్రీలంక) తూర్పు ఆగ్నేయంగా 240కి.మీ., కారైకాల్‌కు 240 కి.మీ., చెన్నైకి 320 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయినట్లు నిర్దారించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LHP18YW
https://ift.tt/Mx7C5cd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour