Sunday, 11 December 2022

‘‘ఎన్నికల్లో ఓడించారు, అందుకే సొంతంగా రాజ్యం స్థాపించుకున్నా’’ అంటున్న కింగ్ పీటర్ ది ఫస్ట్ ఎవరు?

తూర్పు జర్మనీ గ్రామీణ ప్రాంతాలలో కనిపించని సరిహద్దు ఒకటి ఉంటుంది. తొంగి చూస్తే చెట్ల పై నుంచి కోట బురుజులు కనిపిస్తాయి. ప్రవేశ ద్వారంపై పెద్ద బోర్డు కనిపిస్తుంది.  "మీరు కొత్త రాజ్యంలోకి ప్రవేశిస్తున్నారు."  "కొనికైష్ డాయిష్‌లాండ్" (జర్మనీ రాజ్యం).. ఒక స్వయం ప్రకటిత స్వతంత్ర రాజ్యం. దానికొక రాజు కూడా ఉన్నాడు.  

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/TjIUFEe
https://ift.tt/G1qltIS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour