Monday, 12 December 2022

రఘురామ ఫోన్ ట్యాపింగ్ పై ట్విస్ట్-లోక్ సభ సచివాలయం కీలకఆదేశం-ఇరుకునపడ్డ జగన్ సర్కార్ ?

ఏపీలో వైసీపీ తరఫున గెలిచి ఆ పార్టీతోనే విభేదిస్తున్న రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు జగన్ సర్కార్ ను మరో విషయంలో టార్గెట్ చేశారు. తన ఫోన్లను ఏపీ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తున్నట్లు లోక్ సభ సచివాలయానికి ఆయన ఇచ్చిన ఫిర్యాదు సంచలనం రేపుతోంది. ఈ ఫిర్యాదుపై స్పందించిన సెక్రటేరియట్ .. హోంశాఖకు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మొత్తం వ్యవహారంలో తేనెతుట్టె కదిలేలా కనిపిస్తోంది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/gpVFE9z
https://ift.tt/2JfzpaC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour