Friday, 30 December 2022

టీడీపీతో పొత్తు ఉంటుందా : బీజేపీ ముఖ్య నేతల మీట్ లో చర్చ - క్లారిటీ..!!

బీజేపీ - టీడీపీ మధ్య పొత్తు ఉంటుందా. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ రెండు పార్టీల్లోనూ ఇది హాట్ టాపిక్ గా మారింది. దీని పైన తెలంగాణ బీజేపీ నేతలు స్పష్టత కోరారు. మాజీ ఎంపీ విజయశాంతి హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించిన పార్టీ ముఖ్య నేతల సమావేశంలో ప్రస్తావించారు. 2018 ఎన్నికల్లో టీడీపీతో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/jUJHcDO
https://ift.tt/DlLc1Q2

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour