సమాజంలో రోజు రోజుకి మానవ సంబంధాలు పతనావస్థకు చేరుకుంటున్నాయి. బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రులు కామాంధులుగా మారి పశువుల్లా కన్నబిడ్డల జీవితాలను ఛిద్రం చేస్తున్న ఘటనలు సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయి. తాజాగా అటువంటి దారుణ ఘటన కాప్రాలో వెలుగులోకి వచ్చింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HdPihLQ
https://ift.tt/3kb8lw1

No comments:
Post a Comment