Thursday, 22 December 2022

దిగ్విజయ్ సింగ్ వరుస భేటీలు: టీ కాంగ్రెస్ నేతలకు వార్నింగ్, మూడు ప్రశ్నలు

హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాల్సింది పోయి.. సీనియర్లు.. జూనియర్లు అంటూ కొట్టుకుంటారా? అని ఆ పార్టీ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ తెలంగాణ నేతలను మందలించారు. గాంధీభవన్ వేదికగా అసంతృప్తితో ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలను ఆయన ఒక్కొక్కరిగా భేటీ అయ్యారు. పీసీసీ నిర్ణయాలు, సమస్యలను రాష్ట్ర నేతలు దిగ్విజయ్ దృష్టికి తీసుకెళ్లారు. పార్టీ

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Mc8XhpL
https://ift.tt/m6hfYQn

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour