ఏపీ సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విశాఖపట్నమే పరిపాలనా రాజధాని అని స్పష్టం చేసారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ సిద్ధమైందన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులకు జనవరిలో శంకుస్థాపన జరుగనుందని వెల్లడించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ పలు చర్యలు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ErpTuFJ
https://ift.tt/DIsx6Wd
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment