Sunday, 11 December 2022

ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోంది - ఇద్దరు ఎమ్మెల్యేలపై: మంత్రి బొత్సా..!!

ఏపీ సీనియర్ మంత్రి బొత్సా సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేసారు. ఏపీలో పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. విశాఖపట్నమే పరిపాలనా రాజధాని అని స్పష్టం చేసారు. దీనికి సంబంధించి రూట్‌ మ్యాప్‌ సిద్ధమైందన్నారు. భోగాపురం విమానాశ్రయం పనులకు జనవరిలో శంకుస్థాపన జరుగనుందని వెల్లడించారు. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతం కోసం సీఎం జగన్ పలు చర్యలు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ErpTuFJ
https://ift.tt/DIsx6Wd

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour