Thursday, 29 December 2022

కల్వకుంట్ల రాజ్యంలో పరిపాలనలోనూ మాయమైపోయిన తెలంగాణం: రేవంత్ రెడ్డి వ్యాఖ్యల వెనుక!!

తెలంగాణ సీఎం కేసీఆర్ పైన, కెసిఆర్ కుటుంబ పాలనపైన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ లకు బదిలీలతో పాటు పదోన్నతి కల్పించడం పై రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ ల పోస్టింగులలో తెలంగాణ అధికారులకు అన్యాయం జరుగుతుందంటూ రేవంత్ రెడ్డి తన పోస్టు ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/32owjgK
https://ift.tt/DlLc1Q2

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour