Wednesday, 21 December 2022

జగన్ ప్రభుత్వానికి మరో గెలుపు - అమరావతి కేంద్రంగా : ఎన్నికల వేళ బిగ్ రిలీఫ్..!!

ఏపీలో ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ సీఎం జగన్ ప్రభుత్వానికి మరో గెలుపు దక్కింది. ఉద్యోగుల్లో ప్రభుత్వం పైన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉందనే ప్రచారానికి సమాధానం దొరికింది. అమరావతి కేంద్రంగా రాష్ట్ర పరిపాలనా కేంద్రంలో ప్రభుత్వ మద్దతుదారుగా ఉన్న నాయకుడినే ఉద్యోగులు మరోసారి గెలిపించారు. ఏపీ సచివాలయ సంఘం అధ్యక్షుడిగా వెంకట్రామిరెడ్డి తిరిగి ఎన్నికయ్యారు. వెంట్రామిరెడ్డి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Ofgu9Hy
https://ift.tt/1cSATjv

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour