న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మోడీతో చర్చించారు పిచాయ్. అన్ని వర్గాల వారికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ వచ్చిన పిచాయ్.. ఈ సందర్భంగా
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ib9ZtGm
https://ift.tt/pa5PHvS
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment