Monday, 19 December 2022

మీ నాయకత్వంలో సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు: మోడీతో భేటీపై సుందర్ పిచాయ్

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో గూగుల్, అల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై మోడీతో చర్చించారు పిచాయ్. అన్ని వర్గాల వారికి ఇంటర్నెట్ అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నాలకు పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత్ వచ్చిన పిచాయ్.. ఈ సందర్భంగా

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/ib9ZtGm
https://ift.tt/pa5PHvS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour