Monday, 12 December 2022

తగ్గేదేలే.. కేసీఆర్ కూతురు కవిత, వైఎస్ఆర్ కూతురు వైఎస్ షర్మిల ఇద్దరిదీ ఒకే పంధా!!

వారిద్దరూ ప్రభావవంతమైన కుటుంబాలనుంచి వచ్చిన రాజకీయ నాయకులు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని, లక్షణాలను పుణికిపుచ్చుకున్న మహిళా మణులు. కానీ ఇద్దరు మహిళలది ఒకటే పంధా. తమ రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు మహిళలు ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ కెసిఆర్ బిడ్డ కవిత, వైయస్సార్ బిడ్డ షర్మిల అని

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LImO3YC
https://ift.tt/2JfzpaC

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour