యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) నుంచి భారత్ కు వచ్చే ప్రయాణికులకు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ మంగళవారం కొవిడ్ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఇండియాకు వచ్చే వారు కరోనా వ్యాక్సిన్ వేసుకుని ఉండాలి. ప్రయాణించేటప్పుడు తీసుకోవలసిన ఇతర జాగ్రత్తలు అంటే మాస్క్ల వాడకం, భౌతిక దూరం పాటించాలి.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/Gnk78tU
https://ift.tt/SybdzLr
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment