Thursday, 1 December 2022

మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ రవిచంద్రను 8 గంటలపాటు విచారించిన సీబీఐ

న్యూఢిల్లీ: ఢిల్లీలో అరెస్టయిన నకిలీ సీబీఐ అధికారి శ్రీనివాసరావు కేసులో తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్, టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రను సీబీఐ అధికారులు విచారించారు. సుమారు 8 గంటలపాటు వీరిని ప్రశ్నించారు. ఢిల్లీలోని సీబీఐ కేంద్ర కార్యాలయానికి మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. విచారణలో శ్రీనివాస్‌తో

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LvQRo4y
https://ift.tt/cJbA1he

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour