Saturday, 10 December 2022

మోదీ చూపు పడితే అంతే మరి: రాష్ట్రంపై రూ.75,000 కోట్లు గుమ్మరింత - ఎయిమ్స్ సహా..!!

ముంబై: మహారాష్ట్రపై కేంద్ర ప్రభుత్వం నిధులను గుమ్మరించింది. ఒకేసారి 75,000 కోట్ల రూపాయల మేర విలువ చేసే పలు మెగా ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనుంది. మరి కొన్నింటిని ప్రారంభించనుంది. దీనితోపాటు గోవాలో మోపా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా అందుబాటులోకి తీసుకుని రానుంది కేంద్ర ప్రభుత్వం. ఆయా ప్రాజెక్టులన్నింటినీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవ్వాళ జాతికి అంకితం చేయనున్నారు. దీనికోసం ఆయన మహారాష్ట్రలోని నాగ్‌పూర్, గోవాల్లో పర్యటించనున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/LQcxNHd
https://ift.tt/G1qltIS

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour