82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 1 2023 నుంచి ప్రారంభం కానున్న ప్రతిపాదిత 82వ ఆలిండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని తెలంగాణ హైకోర్టులో న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ ప్రభుత్వంలోని వివిధ వాటాదారుల పై పిటిషన్ దాఖలు చేశారు.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HCrthWB
https://ift.tt/gjx5ocQ
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment