Sunday, 18 December 2022

నుమాయిష్ 2023: అనుమతి ఇవ్వొద్దు; హైకోర్టులో న్యాయవాది పిటీషన్.. ఎందుకంటే!!

82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎగ్జిబిషన్ సొసైటీ ఏర్పాట్లు చేస్తుంది. జనవరి 1 2023 నుంచి ప్రారంభం కానున్న ప్రతిపాదిత 82వ ఆలిండియా ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ నిర్వహణకు అనుమతి ఇవ్వకూడదని తెలంగాణ హైకోర్టులో న్యాయవాది ఖాజా ఐజాజుద్దీన్ ప్రభుత్వంలోని వివిధ వాటాదారుల పై పిటిషన్ దాఖలు చేశారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/HCrthWB
https://ift.tt/gjx5ocQ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour