Tuesday, 6 December 2022

విశాఖపట్నం: నీళ్ల డ్రమ్ములో మహిళ మృతదేహం, 18 నెలలుగా ఎవరూ గమనించలేదు, అసలేం జరిగింది?

ఏడాదిన్నరగా డ్రమ్ములో ఉన్న మహిళ మృతదేహం విశాఖపట్నంలోని మధురవాడలో బయటపడింది. ఆ మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మి(24)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ముక్కలు చేశారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని, ఆమెను హత్య చేసి డ్రమ్ములో పెట్టి నిందితుడు పరారయ్యాడని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు. హత్యకు సంబంధించిన పూర్వాపరాలను

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/UsqORFr
https://ift.tt/jbIN9tU

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour