ఏడాదిన్నరగా డ్రమ్ములో ఉన్న మహిళ మృతదేహం విశాఖపట్నంలోని మధురవాడలో బయటపడింది. ఆ మృతదేహాన్ని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధనలక్ష్మి(24)గా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని ముక్కలు చేశారంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని, ఆమెను హత్య చేసి డ్రమ్ములో పెట్టి నిందితుడు పరారయ్యాడని విశాఖ నగర పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ చెప్పారు. హత్యకు సంబంధించిన పూర్వాపరాలను
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/UsqORFr
https://ift.tt/jbIN9tU
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment