ఇండోనేషియాలో జరుగుతున్న జీ20 సదస్సులో ప్రధాని మోడీ ఉక్రెయిన్ యుద్ధం అంశాన్ని లేవనెత్తారు. ఉక్రెయిన్ లో నెలల తరబడి సాగుతున్న యుద్ధంపై స్పందించిన ప్రధాని మోడీ.. జీ20 దేశాధినేతల జోక్యం కోరారు. ఉక్రెయిన్ లో తక్షణం కాల్పుల విరమణ ప్రకటించడంతో పాటు దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేయాలని ప్రధాని మోడీ సలహా ఇచ్చారు. జీ20 సదస్సులో ప్రధాని
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/10gQXvR
https://ift.tt/QjMAtiy
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment