Tuesday, 29 November 2022

అమరావతిపై సుప్రీం ఆర్డర్-అనుకూలంగా మార్చుకున్న వైసీపీ- మౌనంతో డిఫెన్స్ లోకి విపక్షాలు ?

ఏపీలో అమరావతి స్దానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు వైసీపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఆ పార్టీకి మరింత బలాన్నిచ్చాయి. అదే సమయంలో విపక్షాలను డీలా పడేలా చేశాయి. వాస్తవానికి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో ఇక మూడు రాజధానుల పనైపోయిందని అంచనా వేసుకున్న విపక్షాలకు సుప్రీంకోర్టు

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/zGqBnPm
https://ift.tt/8UL5aj7

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour