ఏపీలో అమరావతి స్దానంలో మూడు రాజధానుల్ని అమల్లోకి తెచ్చేందుకు వైసీపీ సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న సమయంలో సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఆ పార్టీకి మరింత బలాన్నిచ్చాయి. అదే సమయంలో విపక్షాలను డీలా పడేలా చేశాయి. వాస్తవానికి హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పుతో ఇక మూడు రాజధానుల పనైపోయిందని అంచనా వేసుకున్న విపక్షాలకు సుప్రీంకోర్టు
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/zGqBnPm
https://ift.tt/8UL5aj7
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment