Friday, 25 November 2022

అయ్యన్నపాత్రుడు వర్సెస్ విజయసాయి రెడ్డి: తిరుమలనూ వదలకుండా మరీ ఘాటుగా!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి, టిడిపి సీనియర్ నాయకుడు అయ్యన్నపాత్రుడుకి మధ్య చోటు చేసుకున్న ట్విట్టర్ వార్ రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. సాయిరెడ్డి మొబైల్ ఫోన్ పోయిన వ్యవహారాన్ని టీడీపీ నేతలు పదేపదే టార్గెట్ చేస్తున్నారు. ఇక సాయిరెడ్డి మళ్ళీ ఎదురుదాడికి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/6BNToCQ
https://ift.tt/AIOxdha

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour