Sunday, 27 November 2022

కేసీఆర్ ప్రభుత్వం పై విజయమ్మ కీలక వ్యాఖ్యలు - సవాల్..!!

వైఎస్ విజయమ్మ తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసారు. కుమార్తె షర్మిల పాదయాత్రలో విజయమ్మ పాల్గొన్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర తో తెలంగాణ ప్రభుత్వంలో అలజడి మొదలైందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్టీపి అధినేత్రి షర్మిల చేస్తున్న పాదయాత్ర 3,500 కీలో మీటర్లకు చేరింది. దీంతో, విజయమ్మ నర్సంపేటలో పైలాన్ ఆవిష్కరించారు. గొప్ప ఆశయం..సంకల్పంతో ఈ యాత్ర సాగుతోందని అభినందించారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/DNgmF01
https://ift.tt/esB4cYU

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour