Wednesday, 9 November 2022

ఏ జగనన్న కాలనీలో తేల్చుకుందాం? పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు మంత్రి జోగి రమేష్ సవాల్!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైసిపికి, ప్రతిపక్ష టిడిపి, జనసేన పార్టీ లతో ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఇక జగనన్న కాలనీల పేరుతో వైసీపీ నేతలు పెద్ద స్కామ్ చేస్తున్నారని, అవినీతికి పాల్పడుతున్నారని టిడిపి, జనసేన నేతలు అధికార వైసీపీ ని టార్గెట్ చేస్తున్నాయి. అయితే వైసీపీకి ప్రజల్లో వస్తున్న మద్దతు చూసి టీడీపీ, జనసేనలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/kW1Xfya
https://ift.tt/qvwj3FZ

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour