Wednesday, 2 November 2022

పదో తరగతి పేపర్లు ఇక ఆరే, విద్యాశాఖ కీలక నిర్ణయం

పదో తరగతి పరీక్షల విధానానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అన్యువల్ ఎగ్జామ్ ఇకపై ఆరు పేపర్లతో నిర్వహిస్తామని పాఠశాల విద్యా శాఖ సంచాలకులు శ్రీదేవసేన వెల్లడించారు. ఈ ఏడాది నుంచే ఆరు పేపర్ల నిబంధన అమల్లోకి వస్తుందని.. ఈ మేరకు జిల్లాల డీఈవోలు, విద్యా శాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. 9,

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/SycmQL6
https://ift.tt/FbTwRdf

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour