టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక ఈ కేసును జస్టిస్ బి వీ నాగరత్న, జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది.
from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NuKRxtY
https://ift.tt/8k2ZfAy
Subscribe to:
Post Comments (Atom)
NEWS UPDATED
విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!
విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...
https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour
-
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది . కరోనా సెకండ్ వేవ్ కరాళ నృత్యం చేస్తుంది. కరోనా మహమ్మారి నుండి కాపాడుకోండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్...

No comments:
Post a Comment