Friday, 4 November 2022

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: బీజేపీ పిటీషన్ ఎందుకు వేసింది? సుప్రీంకోర్టులో ఆసక్తికర వాదన!!

టిఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులు దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో తెలంగాణ హైకోర్టు తమకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజీలు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఇక ఈ కేసును జస్టిస్ బి వీ నాగరత్న, జస్టిస్ బి ఆర్ గవాయ్ ధర్మాసనం విచారణ జరిపింది.

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/NuKRxtY
https://ift.tt/8k2ZfAy

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour