Thursday, 17 November 2022

ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: రోగులు సేఫ్, ఎక్కడ అంటే.?

కోల్ కతాలో ఓ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఎస్ఎస్ కేఎం ఆస్పత్రి రెండో ప్లోర్‌లో మంటలు వ్యాపించాయి. సమాచారం అందడంతో అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 9 ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్పివేస్తున్నాయి. మంటల్లో రోగులు ఎవరు చిక్కుకోలేదని తెలిసింది. ఎవరూ గాయపడలేదని అధికారులు వివరిచింది. రాత్రి 10 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి

from Oneindia.in - thatsTelugu News https://ift.tt/VdKOrnP
https://ift.tt/zCNk3lB

No comments:

Post a Comment

NEWS UPDATED

విశాఖపట్నం - సికింద్రాబాద్ వందేభారత్ సమయం మార్పు..!!

విశాఖపట్నం - సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడిచే వందేభారత్ సమయంలో మర్పు చేసారు. ఈ మేరకు వాల్తేరు రైల్వే డివిజన్ కీలక ప్రకటన చేసింది. ఒడిశాలో రై...

https://www.facebook.com/kskstores/?modal=admin_todo_tour